Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తులు: దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (09:26 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వేగవంతం చేసింది. వేల కోట్ల రూపాయలతో, పదుల సంఖ్యలో కంపెనీలతో ముడిపడి ఉండడంతో కేసు దర్యాప్తు కోసం వివిధ విభాగాలతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయనుంది. ఇదే అంశంపై శుక్రవారం ఈడీ విభాగానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరుగనుంది.

కాగా, జగన్‌పై అక్రమాస్తులకు సంబంధించి ఈడీ విభాగం ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇదేసమయంలో జగన్ ఆస్తులపై సీబీఐ కూడా దర్యాప్తు జరుపుతోంది. జగన్ ఆస్తుల కేసు విచారణకు అవసరమైన సమాచారాన్ని ఈడి సీబీఐతో పంచుకుందన్నారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ ఇప్పటికే శుక్రవారం ఢిల్లీలో ఉన్నారు. ఈయన కూడా ఈడీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments