Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ కు సీమాంధ్రలో 140 సీట్లు... కేసీఆర్... మరి తెలంగాణలోనో...?

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2013 (16:52 IST)
FILE
చంచల్ గూడ జైలు నుంచి బెయిలుపై విడుదలైన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 16 నెలలుగా జైలులో ఉన్న జగన్ జనంలోకి రాగానే అభిమానులు ఆయన కోసం ఎగబడ్డారు. ఇదిలావుంటే జగన్ స్టామినాపై కేసీఆర్ కూడా స్పందించారు.

జగన్ పార్టీకి సీమాంధ్రలో మొత్తం 175 స్థానాలకు గాను 140 స్థానాలు వస్తాయనీ, అక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్ పార్టీ సునామీలో కొట్టుకుపోతాయని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీమాంధ్రలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భూస్థాపితమేనని ఆయన జోస్యం చెప్పినట్లు తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ, తెలంగాణలో కూడా జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి ఓట్లు కూడా జగన్ రాబట్టుకుంటే మరి తెలంగాణలో జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు రాబడతారో చూడాలి. విభజన క్లిష్ట సమయంలో జగన్ మోహన్ రెడ్డి బయటకు రావడం రాష్ట్రానికి శుభ పరిణామమే అంటున్నారు ఆయనను అభిమానించే కార్యకర్తలు. చూద్దాం... విభజన అంశంపై జగన్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments