Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు తెలుగు మీడియా ఫోబియానా..?! ప్రశ్నిస్తే పారిపోతారా...?!!

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2011 (14:13 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలుగు మీడియా ఫోబియా ఉందని పలువురు విలేకరులు బాహాటంగానే అంటున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మంగళవారంనాడు మీడియా ముందుకు వచ్చిన జగన్, అసెంబ్లీలో తన వర్గం ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

తను మాట్లాడదలచుకున్నది అయిపోగానే వెంటనే లేచెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ విలేకరి... మీ కోసం రాజీనామా చేసిన 29 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 18 మందే రావడానికి కారణమేంటని అడగ్గా జగన్ అసహనానికి గురయ్యారు. నేషనల్ మీడియాతో మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ పరిణామంతో విలేకరులు మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా జగన్ వెళ్లిపోవడాన్ని తప్పుపట్టారు. ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డికి వణుకు పుడుతుందని మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద తెలుగు మీడియా వేసే లోతైన ప్రశ్నలకు జగన్ జవాబులు చెప్పలేరని, ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎక్కడో ఓ చోట దొరికిపోతారని అక్కడివారు అనుకోవడం కనిపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

Show comments