ఎన్నికలకు రండి.. చూసుకుందాం..!!: జగన్ సవాల్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2011 (20:07 IST)
FILE
ప్రభుత్వాన్ని పడగొట్టనంటూ చెపుతూ వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులు పంటలు ఎండిపోతూ అల్లాడిపోతుంటే పట్టని ఈ పనికిమాలిన ప్రభుత్వం దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు.

మంగళవారం రైతుల కరెంటు కష్టాలపై ధర్నాలు నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిరణ్ సర్కారుపై నిప్పులు చెరిగింది. ఈ ప్రభుత్వం రైతులను, ప్రజలను గాలికి వదిలేసి కుర్చీ పట్టుకుని వేలాడుతోందని మండిపడింది.

కడప ధర్నాలో జగన్ మాట్లాడుతూ... అసలు కరెంటు ఎప్పుడు తీస్తారో.. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. అడిగినా సరైన సమాధానం చెప్పేవారు లేరన్నారు. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Show comments