ఇంకొందరు ఎమ్మెల్యేలు వస్తారు: జగన్‌తో 'అభిమాన' ఎమ్మెల్యేలు

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2012 (21:09 IST)
WD
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకొందరు ఎమ్మెల్యేలు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని వైకాపా అభిమాన ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని జగన్ క్యాంప్‌ కార్యాలయంలో అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది.

ఈ భేటీలో శాసనసభలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వారితో చర్చించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగానే ఉన్నట్లు వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలోనే గందరగోళం నెలకొని ఉందని వారు చెప్పుకొచ్చారు.

కాగా శాసనసభలో ప్రతిపక్షం పాత్ర పోషించాలని ఈ సమావేశంలో జగన్ వారికి సూచించినట్లు సమాచారం. ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

Show comments