స్మార్ట్‌ యూజర్లూ.. జర జాగ్రత్త! మొబైల్‌ థ్రెట్స్‌లో భారత్ స్థానమేంటి?

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (08:35 IST)
దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నానాటికీ పెరిగిపోతున్నారు. అదేసమయంలో సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఫలితంగా మొబైల్ థ్రెట్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు యాంటీ వైరస్ తయారీ సంస్థ వెల్లడించిన 'కాస్పర్‌ స్కై' తన తాజా నివేదికలో పేర్కొంది.
 
అదేసమయంలో మొబైల్‌ థ్రెట్స్‌ బారిన పడటంలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉందని.. ఆ మేరకు వినియోగదారులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరముందని హెచ్చరించింది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు, మాల్‌వేర్‌ దాడులు, సమాచార దోపిడీ జరిగే ప్రమాదం పెరుగుతోంది. 
 
ఈ మధ్య ఆన్‌లైన్‌ షాపింగ్‌, బిల్లులు చెల్లించడం, ఆర్థిక లావాదేవీల కోసం మొబైల్‌ ఫోన్లపైనే ఎక్కువమంది యూజర్లు ఆధారపడుతున్నారు. మీ ఆర్థిక లావాదేవీలు.. సైబర్‌ నేరగాళ్లు.. హ్యాకర్ల దాడికి లోనవకుండా ఉండాలంటే.. మొబైల్‌ ఫోన్లలో వెంటనే మరింత రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ‘కాస్పర్‌ స్కై’ దక్షిణాసియా ఎండీ ఇటాఫ్‌ హల్దే తెలిపారు. సో స్మార్ట్‌ యూజర్లూ.. బీకేర్‌ఫుల్‌!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

Show comments