Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్.. ఇయర్ ఫోన్స్ వాడుతున్న వారైతే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (19:46 IST)
రోజు రోజుకీ టెక్నాలజీ పెరిగిపోతోంది. ఇందుకు కారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవదు. స్మార్ట్ ఫోన్‌కు బదులు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వంటి పరికరాలు చెవిని అంటిపెట్టుకుని వుంటున్నాయి. అయితే హెడ్ సెట్ల వాడకం ద్వారా 1.1 బిలియన్ యువత చెవులు వినిపించకుండా పోయే ప్రమాదంలో వున్నట్లు తాజా సర్వేలో తేలింది. 
 
సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్ తరంగాల కారణంగా చాలామంది యువతతో చెవి వినికిడి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విధానం కొనసాగితే.. కళ్లు, చెవి, ముక్కు సంబంధిత రుగ్మతలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేగాకుండా ఇయర్ ఫోన్స్ ద్వారా మెదడు పనితీరుకు ముప్పు తప్పదని వారు చెప్తున్నారు. అధిక సమయం ఇయర్ ఫోన్స్ వాడటం ద్వారా వినికిడి లోపం తప్పదట. ఈ సమస్యను ఆపై సరిచేయడం కుదరదని తాజా అధ్యయనం తెలిపింది. కానీ ఇయర్ ఫోన్స్‌కు బదులు హెడ్ ఫోన్లను వాడటం ద్వారా కొంతవరకు వినికిడి సమస్యలను తగ్గించవచ్చు. 
 
హెడ్ ఫోన్లకు చెవికి వెలుపల ఉపయోగించడం ద్వారా చెవి వినికిడి కొంత మేరకు ఇబ్బంది వుండదు. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ సెట్స్ ఏవైనా మితంగా వాడితే మంచిది. పది నిమిషాలకు పైగా ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది కాదు. ఇంకా చెవిలో ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా వుండాలంటే... రోజూ ఇయర్ ఫోన్స్‌ను శుభ్రం చేస్తుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments