Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఐటీ రంగంలో ఆ మూడింటిదే అగ్రస్థానం

Webdunia
భారతదేశం సమాచార సాంకేతిక విప్లవంలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. చాలా దేశాలకు ఇక్కడి సంస్థలు ఔట్ సోర్సింగ్‌ను అందిస్తున్నాయి. దేశంలోని ఐటీ సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయి. వాటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు తమ అమ్మకాలను విస్తరించాయి. భారతీయ మార్కెట్లో ఈ మూడు సంస్థలే మెగా వెండర్లుగా నిలిచాయి.

వీరు చాలా ప్రణాళికాత్మకంగా తమ సేవలను అందిస్తున్నారు. రెవెన్యూ ఆధారంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. ఐబీఎం గ్లోబల్ సర్వీసెస్, ఈడీఎస్‌లు వీటి తరువాత స్థానంలో ఉన్నాయి. ఇవి రాబోయే మూడేళ్లలో మొదటి వరుసలోకి చేరుకోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న మెగా వెండర్లతో పోల్చుకుంటే ఐబీఎం, ఈడీఎస్‌లు పెద్ద తేడాతో ఉన్నాయి. రాబోవు కాలంలో తమ అమ్మకాలను మరింతగా పెంచుకుని దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎదిగే పరిస్థితి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments