Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఐటీ రంగంలో ఆ మూడింటిదే అగ్రస్థానం

Webdunia
భారతదేశం సమాచార సాంకేతిక విప్లవంలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. చాలా దేశాలకు ఇక్కడి సంస్థలు ఔట్ సోర్సింగ్‌ను అందిస్తున్నాయి. దేశంలోని ఐటీ సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయి. వాటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు తమ అమ్మకాలను విస్తరించాయి. భారతీయ మార్కెట్లో ఈ మూడు సంస్థలే మెగా వెండర్లుగా నిలిచాయి.

వీరు చాలా ప్రణాళికాత్మకంగా తమ సేవలను అందిస్తున్నారు. రెవెన్యూ ఆధారంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. ఐబీఎం గ్లోబల్ సర్వీసెస్, ఈడీఎస్‌లు వీటి తరువాత స్థానంలో ఉన్నాయి. ఇవి రాబోయే మూడేళ్లలో మొదటి వరుసలోకి చేరుకోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న మెగా వెండర్లతో పోల్చుకుంటే ఐబీఎం, ఈడీఎస్‌లు పెద్ద తేడాతో ఉన్నాయి. రాబోవు కాలంలో తమ అమ్మకాలను మరింతగా పెంచుకుని దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎదిగే పరిస్థితి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments