Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టణాలకు అందుబాటులో అధునాతన వ్యవస్థ

Webdunia
FileFILE
మొన్నటి వరకు దేశంలోని మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అధునాతన సమాచార వ్యవస్థ ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎవరూ లేని ఇల్లు, బ్యాంకు, ఆఫీసు, వ్యాపార సంస్థల్లో జరిగే చోరీలు, ఇతర ప్రమాదాలను క్షణాల్లో గుర్తించి కేసులు చేధించే వెసులుబాటు కనిపిస్తుంది.

తాజాగా భారత్ సెక్యూరిటీ సంస్థ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసే అలారం ఇంటికి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే మోగుతుంది. వెంటనే 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉండే కంట్రోల్ రూం సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

వీరు పోలీసులకు సమాచారం అందివ్వడం వల్ల నిందితుల ఆచూకీని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రమాదాలను నివారించవచ్చు. అంతేకాకుండా.. అపరిచిత వ్యక్తుల ఫోటోలను కూడా తీస్తుంది. దీనివల్ల పోలీసులు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments