Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ .. ధర రూ.19,999

Webdunia
మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (18:28 IST)
చైనా యాపిల్ ఫోనుగా గుర్తింపు పొందిన జియోమి మరో కొత్త స్మార్ట్ ఫోనును విడుదల చేయనుంది. ఈ ఫోను ధర రూ.23999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో విడుదలయ్యే ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది. 
 
16 జీబీ వేరియంట్ ధరను రూ.19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ.23,999 గాను నిర్ణయించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే జియోమి ఎంఐ 4 ఫోన్లో క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments