Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 రోజుల్లో 10 లక్షల జియోమీ ఫోన్లు విక్రయం.. మాకు భారతే అతిపెద్ద మార్కెట్ : చైనా

భారత్‌లో చైనాకు చెందిన జియోమీ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం గత 18 రోజుల్లో 10 లక్షల చైనా ఫోన్లను విక్రయించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి దేశంలో చైనా ఉత్పత్తులన

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:21 IST)
భారత్‌లో చైనాకు చెందిన జియోమీ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం గత 18 రోజుల్లో 10 లక్షల చైనా ఫోన్లను విక్రయించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి దేశంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దంటూ బీహార్ హైకోర్టు ఇటీవల సంచలన ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి చైనా ఉత్పత్తుల కొనుగోలుపై దేశంలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదేసమయంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయినప్పటికీ దీన్ని దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. 
 
చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్ల కంపెనీ జియోమీ కేవలం 18 రోజుల్లోనే 10 లక్షల స్మార్ట్‌ఫోన్లను మన మార్కెట్లో విక్రయించడమే ఇందుకు నిదర్శనం. దీపావళి పండగ సీజన్‌ కావడంతో జనాలు ఎగబడి షామీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో భారత మార్కెట్లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల కంపెనీగా అవతరించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు జియోమీ వ్యవస్థాపక సీఈఓ లీ జున్‌ పేర్కొన్నారు. ‘‘షామీ ప్రపంచీకరణ వ్యూహంలో భారత చాలా కీలకమైన మార్కెట్‌. చైనా మెయిన్‌లాండ్‌ తర్వాత భారత్ షామీకి అతిపెద్ద మార్కెట్‌గా మారింది’’  అని లీ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments