Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీ, ట్యాబ్ ధరలు పెరుగుతాయా? కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (14:14 IST)
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి పెరగడంతో పాటు పీసీలకు, ట్యాబ్‌లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ల్యాప్ టాప్, పీసీల ధరలు త్వరలో పెరగనున్నాయి. వినియోగం పెరిగిన కారణంగా తయారీ వ్యయాలు కాస్త అధికం కావంతో కొనుగోలుదారులపై భారం పడనుంది.  
 
ఈ ఏడాది పీసీలు, ల్యాప్ టాప్ ధరలు పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. యోగించే చిప్స్ సెమీ కండెక్టర్ తయారీ వ్యయాలు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ (టీఎస్ఎంసీ) అంటోంది. హార్డ్ వేర్ వస్తువుల ధరలు కాస్త పెరగడంతో పీసీ, ట్యాబ్‌ల ధరలు పెరుగనున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments