పీసీ, ట్యాబ్ ధరలు పెరుగుతాయా? కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (14:14 IST)
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి పెరగడంతో పాటు పీసీలకు, ట్యాబ్‌లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ల్యాప్ టాప్, పీసీల ధరలు త్వరలో పెరగనున్నాయి. వినియోగం పెరిగిన కారణంగా తయారీ వ్యయాలు కాస్త అధికం కావంతో కొనుగోలుదారులపై భారం పడనుంది.  
 
ఈ ఏడాది పీసీలు, ల్యాప్ టాప్ ధరలు పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. యోగించే చిప్స్ సెమీ కండెక్టర్ తయారీ వ్యయాలు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ (టీఎస్ఎంసీ) అంటోంది. హార్డ్ వేర్ వస్తువుల ధరలు కాస్త పెరగడంతో పీసీ, ట్యాబ్‌ల ధరలు పెరుగనున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments