Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ నుంచి కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:03 IST)
వోడాఫోన్ ఐడియా కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త వోడాఫోన్ ఆఫర్ ధర రూ. 99గా నిర్ణయించారు. డిజిటల్ ఇండియా వృద్ధిని పరిగణనలోకి తీసుకుని వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఇది కాకుండా, అర్ధరాత్రి 12.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు ఉచిత అపరిమిత హైస్పీడ్ డేటా అందించబడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు వీఐ రూ. 249.. అంతకంటే ఎక్కువ ఆఫర్‌లకు రీఛార్జ్ అవసరం. 
 
ఈ ధరలో వినియోగదారులకు డేటా, వాయిస్ ప్రయోజనాలను అందించే ఏకైక హై-స్పీడ్ డేటా నెట్‌వర్క్ వొడాఫోన్ కంపెనీ ఇటీవల ప్రకటించిన ఆఫర్ గరిష్టంగా 5 జీబీ అదనపు డేటాను అందిస్తుంది.

రూ. 99 ఆఫర్ సెకనుకు 2.5 పైసల చొప్పున 200MB డేటాతో పాటు లోకల్, నేషనల్ కాల్స్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్ వాలిడిటీ 28 రోజులు. ఇది ఎలాంటి SMSప్రయోజనాలను అందించదు. కొత్త ఆఫర్‌తో వినియోగదారులు తక్కువ ధరకే కనెక్టివిటీని పొందవచ్చు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments