Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ నుంచి కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్

Vodafone
Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:03 IST)
వోడాఫోన్ ఐడియా కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త వోడాఫోన్ ఆఫర్ ధర రూ. 99గా నిర్ణయించారు. డిజిటల్ ఇండియా వృద్ధిని పరిగణనలోకి తీసుకుని వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఇది కాకుండా, అర్ధరాత్రి 12.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు ఉచిత అపరిమిత హైస్పీడ్ డేటా అందించబడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు వీఐ రూ. 249.. అంతకంటే ఎక్కువ ఆఫర్‌లకు రీఛార్జ్ అవసరం. 
 
ఈ ధరలో వినియోగదారులకు డేటా, వాయిస్ ప్రయోజనాలను అందించే ఏకైక హై-స్పీడ్ డేటా నెట్‌వర్క్ వొడాఫోన్ కంపెనీ ఇటీవల ప్రకటించిన ఆఫర్ గరిష్టంగా 5 జీబీ అదనపు డేటాను అందిస్తుంది.

రూ. 99 ఆఫర్ సెకనుకు 2.5 పైసల చొప్పున 200MB డేటాతో పాటు లోకల్, నేషనల్ కాల్స్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్ వాలిడిటీ 28 రోజులు. ఇది ఎలాంటి SMSప్రయోజనాలను అందించదు. కొత్త ఆఫర్‌తో వినియోగదారులు తక్కువ ధరకే కనెక్టివిటీని పొందవచ్చు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments