Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 3సేవలను 4జీగా మార్చేస్తున్నాం.. వొడాఫోన్, ఐడియా

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (16:00 IST)
భారత్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు అందించే 3సేవలను 4జీగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. భారత్‌లో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్, ఐడియా సంస్థలు గత 2018లో చేతులు కలిపాయి. అయినప్పటికీ గత నెలలో ఈ సంస్థలు ''విఐ''గా మారాయి. 
 
తాజాగా కస్టమర్లకు అతివేగంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు గాను... 3జీ సేవలను 4జీ సేవలుగా అందించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాయి. పలు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందుచేత 900ఎంహెచ్‌జెడ్, 1800ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్ వేవ్స్‌కు మార్చేందుకు సిద్ధంగా వుంది. అదే సమయంలో 2జీ సేవలను వాయిస్ కాల్స్ సేవల ద్వారా అందించనుంది. ఈ సేవలు దేశంలో 100 కోట్ల భారతీయులకు అందించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments