Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 3సేవలను 4జీగా మార్చేస్తున్నాం.. వొడాఫోన్, ఐడియా

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (16:00 IST)
భారత్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు అందించే 3సేవలను 4జీగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. భారత్‌లో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్, ఐడియా సంస్థలు గత 2018లో చేతులు కలిపాయి. అయినప్పటికీ గత నెలలో ఈ సంస్థలు ''విఐ''గా మారాయి. 
 
తాజాగా కస్టమర్లకు అతివేగంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు గాను... 3జీ సేవలను 4జీ సేవలుగా అందించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాయి. పలు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందుచేత 900ఎంహెచ్‌జెడ్, 1800ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్ వేవ్స్‌కు మార్చేందుకు సిద్ధంగా వుంది. అదే సమయంలో 2జీ సేవలను వాయిస్ కాల్స్ సేవల ద్వారా అందించనుంది. ఈ సేవలు దేశంలో 100 కోట్ల భారతీయులకు అందించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments