Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు.. ఫ్రీగా ఇస్తున్నారట..

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (18:35 IST)
భారతదేశంలో 5G సేవలను ప్రారంభించడంతో ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం భారతదేశంలో 5G సేవలను ప్రకటించడంతో, Jio, Airtel అనేక నగరాలకు 5G సాంకేతికతను విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రముఖ కంపెనీ వొడాఫోన్ ఐడియా, తోటి కంపెనీలైన ఎయిర్‌టెల్, జియోలపై TRAIకి ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయని, దీంతో కస్టమర్లు నష్టపోతున్నారని చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన Airtel, Jio కంపెనీలు తాము 5G సేవలను ఉచితంగా అందించడం లేదని, వినియోగదారులు రీఛార్జ్ చేసుకునే 4G రీఛార్జ్ ప్లాన్‌లతో అదనపు ప్రయోజనంగా 5G సేవలను అందిస్తున్నామని తెలిపారు. Airtel, Jio తమ 5G సేవలను విస్తరిస్తుండగా, Vodafone ఇంకా 5G సేవలను ప్రారంభించనందున వినియోగదారులను కోల్పోతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments