Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు.. ఫ్రీగా ఇస్తున్నారట..

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (18:35 IST)
భారతదేశంలో 5G సేవలను ప్రారంభించడంతో ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం భారతదేశంలో 5G సేవలను ప్రకటించడంతో, Jio, Airtel అనేక నగరాలకు 5G సాంకేతికతను విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రముఖ కంపెనీ వొడాఫోన్ ఐడియా, తోటి కంపెనీలైన ఎయిర్‌టెల్, జియోలపై TRAIకి ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయని, దీంతో కస్టమర్లు నష్టపోతున్నారని చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన Airtel, Jio కంపెనీలు తాము 5G సేవలను ఉచితంగా అందించడం లేదని, వినియోగదారులు రీఛార్జ్ చేసుకునే 4G రీఛార్జ్ ప్లాన్‌లతో అదనపు ప్రయోజనంగా 5G సేవలను అందిస్తున్నామని తెలిపారు. Airtel, Jio తమ 5G సేవలను విస్తరిస్తుండగా, Vodafone ఇంకా 5G సేవలను ప్రారంభించనందున వినియోగదారులను కోల్పోతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments