Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాహూకు దరిద్రం పట్టుకుంది...? రూ. 1.76 లక్షల కోట్లకు అడిగితే ఇవ్వలేదు... ఇప్పుడు...

దరిద్ర దేవత పట్టిందంటే నట్టింట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని డబ్బుల వాన కురిపిస్తానని చెప్పినా.... ఆ వానకు అడ్డుపెట్టి ఆ డబ్బును పక్కింట్లోకి వెళ్లిపోయేట్లు చేసేస్తుంది. యాహూ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో దాని విలువ రూ. 5.60

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (13:59 IST)
దరిద్ర దేవత పట్టిందంటే నట్టింట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని డబ్బుల వాన కురిపిస్తానని చెప్పినా.... ఆ వానకు అడ్డుపెట్టి ఆ డబ్బును పక్కింట్లోకి వెళ్లిపోయేట్లు చేసేస్తుంది. యాహూ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో దాని విలువ రూ. 5.60 లక్షల కోట్లు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ విజృంభణతో పోటీ ఎక్కువై ఆ విలువ 2008 సంవత్సరంలో రూ. 1.76 లక్షల కోట్లకు పడింది. 
 
ఈ దశలో ఆ డబ్బును ఇచ్చి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనా యాహూ బోర్డు డైరెక్టర్లు ఎంతకీ ఒప్పుకోలేదు. దానితో దినదినం పతనమవుతూ అన్ని వనరుల్లా పని చేయాల్సిన వారిలో నైరాశ్యం చోటుచేసుకుని దాని విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేక చేతులెత్తేసి షట్టర్లు మూసుకునే స్థితిలో పడిపోవడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇప్పుడు కేవలం రూ.32 వేల కోట్లకే టెలికం సంస్థ వేరీజోన్ కొనుగోలు చేసింది. అలా యాహూ ఉన్నత శిఖరాల నుంచి అధఃపాతాళానికి పడిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments