Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి భయంకర సైబర్ వైరస్‌కు భారతీయ సొల్యూషన్.. ఇదే మన మేధాశక్తి

ప్రపంచ సాఫ్ట్ వేర్ చరిత్రలోనే అతి భయంకరమైన వైరస్‌గా పేరొందిన వనా క్రై సైబర్‌ వైరస్‌కు విరుగుడును భారతీయ మేధా శక్తే పరిష్కరించనుంది. హైదరాబాద్‌కు చెందిన యూనిక్‌ సిస్టమ్స్‌ ఈ ఘనతను సాధించింది. జీరోఎక్స్‌టీ అని పిలవబడే ఈ సొల్యూషన్స్‌ను కాంప్లెక్స్‌ ఆల

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (04:54 IST)
ప్రపంచ సాఫ్ట్ వేర్ చరిత్రలోనే అతి భయంకరమైన వైరస్‌గా పేరొందిన వనా క్రై  సైబర్‌ వైరస్‌కు విరుగుడును భారతీయ మేధా శక్తే పరిష్కరించనుంది. హైదరాబాద్‌కు చెందిన యూనిక్‌ సిస్టమ్స్‌ ఈ ఘనతను సాధించింది. జీరోఎక్స్‌టీ అని పిలవబడే ఈ సొల్యూషన్స్‌ను కాంప్లెక్స్‌ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేశామని యూనిక్‌ సిస్టమ్స్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ చక్రధర్‌ కొమ్మెర తెలిపారు.
 
తాము రూపొందించిన జీరోఎక్స్‌టీ ప్రొడక్ట్‌ రాన్‌సమ్‌వేర్‌ సైబర్‌ దాడులు, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దాడులను పరిష్కరిస్తుందని చక్రధర్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్లో పైలెట్‌గా విశ్లేషణ జరుగుతోందని.. త్వరలోనే దీన్ని మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. 
 
వనా క్రై దాడి కంటే ముందే సోని ఎంటర్‌టైన్‌మెంట్‌ హ్యాక్‌ సంఘటన అనంతరం జీరోఎక్స్‌టీ ప్రొడక్ట్‌ అభివృద్ధి చేసే పనిలో పరిశోధన మొదలుపెట్టామని ఆయన పేర్కొన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments