Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌పై హ్యాకింగ్ పంజా ... అంగట్లో 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల వివరాలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:41 IST)
మైక్రో మెస్సేజింగ్ యాప్ ట్విట్టర్‌పై హ్యాకర్లు పంజా విసిరారు. ఏకంగా 40 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను వారు తస్కరించారు. ఈ బాధితుల్లో గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఈ సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
 
ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నంబర్లను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్టు ఆ నివేదికలో పేర్కొంది. ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజీ అని హడ్సన్ రాక్ తెలిపింది. కాగా, రెండు నెలల క్రితం 5.4 మిలియన్ ట్విట్టర్ ఖాతాలు డేటా హ్యాకర్ల పాలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments