Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌పై హ్యాకింగ్ పంజా ... అంగట్లో 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల వివరాలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:41 IST)
మైక్రో మెస్సేజింగ్ యాప్ ట్విట్టర్‌పై హ్యాకర్లు పంజా విసిరారు. ఏకంగా 40 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను వారు తస్కరించారు. ఈ బాధితుల్లో గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఈ సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
 
ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నంబర్లను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్టు ఆ నివేదికలో పేర్కొంది. ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజీ అని హడ్సన్ రాక్ తెలిపింది. కాగా, రెండు నెలల క్రితం 5.4 మిలియన్ ట్విట్టర్ ఖాతాలు డేటా హ్యాకర్ల పాలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments