Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ చార్జీల కాలపరిమితి 30 రోజులు ఉండాల్సిందే... ట్రాయ్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (08:35 IST)
దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. అదేసమయంలో టెలికాం కంపెనీలకు తేరుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం ప్రీపెయిడ్ మొబైల్ కాలపరిమితి 28 రోజులుగా టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్నాయి. అయితే, ఇకపై ఈ కాలపరిమితిని 30 రోజులకు పెంచాలని, ఈ నిర్ణయాన్ని వచ్చే 60 రోజుల్లో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందుకోసం ప్రతి టెలికాం ఆపరేటర్ 30 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకుని రావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని కోరింది. తమ ఆదేశాలను రెండు నెలల్లో అమలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments