Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ చార్జీల కాలపరిమితి 30 రోజులు ఉండాల్సిందే... ట్రాయ్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (08:35 IST)
దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. అదేసమయంలో టెలికాం కంపెనీలకు తేరుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం ప్రీపెయిడ్ మొబైల్ కాలపరిమితి 28 రోజులుగా టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్నాయి. అయితే, ఇకపై ఈ కాలపరిమితిని 30 రోజులకు పెంచాలని, ఈ నిర్ణయాన్ని వచ్చే 60 రోజుల్లో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందుకోసం ప్రతి టెలికాం ఆపరేటర్ 30 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకుని రావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని కోరింది. తమ ఆదేశాలను రెండు నెలల్లో అమలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments