Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ చార్జీల కాలపరిమితి 30 రోజులు ఉండాల్సిందే... ట్రాయ్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (08:35 IST)
దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. అదేసమయంలో టెలికాం కంపెనీలకు తేరుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం ప్రీపెయిడ్ మొబైల్ కాలపరిమితి 28 రోజులుగా టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్నాయి. అయితే, ఇకపై ఈ కాలపరిమితిని 30 రోజులకు పెంచాలని, ఈ నిర్ణయాన్ని వచ్చే 60 రోజుల్లో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందుకోసం ప్రతి టెలికాం ఆపరేటర్ 30 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకుని రావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని కోరింది. తమ ఆదేశాలను రెండు నెలల్లో అమలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

మంచి చేయాలనుకునే కల్యాణ్ గారికి విషెస్: రేణూ దేశాయ్ పోస్ట్

పద్మవ్యూహంలో చక్రధారి ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది : విశ్వక్‌ సేన్

అంబర్ పేట్ శంకరన్న ఆవిష్కరించిన ప్రణయ గోదారి టైటిల్

ఇలా జ‌రిగింది అని చెప్ప‌డమే యేవ‌మ్ : ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి

శ్రీను వైట్ల, గోపీచంద్ చిత్రం విశ్వం నుంచి ఫస్ట్ లుక్

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

తర్వాతి కథనం
Show comments