Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ చార్జీల కాలపరిమితి 30 రోజులు ఉండాల్సిందే... ట్రాయ్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (08:35 IST)
దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. అదేసమయంలో టెలికాం కంపెనీలకు తేరుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం ప్రీపెయిడ్ మొబైల్ కాలపరిమితి 28 రోజులుగా టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్నాయి. అయితే, ఇకపై ఈ కాలపరిమితిని 30 రోజులకు పెంచాలని, ఈ నిర్ణయాన్ని వచ్చే 60 రోజుల్లో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందుకోసం ప్రతి టెలికాం ఆపరేటర్ 30 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకుని రావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని కోరింది. తమ ఆదేశాలను రెండు నెలల్లో అమలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments