Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఉచిత ఇంటర్నెట్.. మార్గాలను అన్వేషిస్తున్న 'ట్రాయ్'!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (15:48 IST)
భారత్‌లో ఉచితంగా ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందా? ఈ దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. 
 
వాస్తవానికి దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినా.. ధరలు మాత్రం ఇంకా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేవు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ అందించాలని ట్రాయ్ ఆలోచిస్తోంది. ట్రాయ్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది. 
 
ఈ ఉచిత ఇంటర్నెట్‌ను అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను కేటాయించడం లేదా వినియోగించిన డాటాను రీయింబర్స్ చేసే పథకాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments