Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆండ్రాయిడ్‌ వద్దు.. ఐఫోనే ముద్దంటున్నారట: యాపిల్ కుక్ వెల్లడి

Webdunia
బుధవారం, 22 జులై 2015 (16:18 IST)
ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఐఫోన్లకే మంచి క్రేజ్ వుందని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ.. ఐఫోన్లకు మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోందని కుక్ చెప్పుకొచ్చారు. గడిచిన త్రైమాసికంలో ఐఫోన్ల అమ్మకాలు సంతృప్తిని కలిగించనప్పటికీ, ఆండ్రాయిడ్‌ను వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతుండటం భవిష్యత్తుపై అంచనాలను పెంచుతోందన్నారు. 
 
గతంలో తాము విడుదల చేసిన ఫోన్లతో పోలిస్తే మెరుగైన పనితీరు, పెద్ద స్క్రీన్ కలిగిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లు ఆండ్రాయిడ్ ‌అలవాటుపడ్డ వారికి మరింతగా నచ్చుతాయని అభిప్రాయపడ్డారు. తమదైన యాపిల్ సంస్థ గడిచిన త్రైమాసికంలో 47.5 మిలియన్ల ఐఫోన్లను విక్రయించడం ద్వారా రికార్డు సాధించిందని కుక్ చెప్పారు. ఐఫోన్ల క్రేజ్‌తో యాపిల్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయని కుక్ చెప్పుకొచ్చారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments