Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఎఫెక్ట్.. ప్రపంచంలోకెల్లా భారత్‌లో చౌక ధరకే డేటా

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (11:14 IST)
ఉచిత డేటా పేరుతో దేశంలో సంచలనం సృష్టించిన జియో పుణ్యంతో.. ప్రపంచంలోకెల్లా ఒక్క మన భారతదేశంలోనే మొబైల్ డేటా చాలా చౌకగా దొరుకుతోంది. మొబైల్ డేటాకు ప్రపంచంలో ప్రజలు ఎంత చెల్లిస్తున్నారనే దానిపై జరిగిన అధ్యయనంలో భారత్‌లోనే డేటా ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక బ్రిటన్‌లో యూరప్‌లోనే అత్యంత ఖరీదైన డేటా ధరలు వసూలు చేస్తున్నట్లు స్పష్టమైంది.
 
ప్రపంచ వ్యాప్తంగా 230 దేశాల్లో మొబైల్ డేటా ధరలపై జరిపిన అధ్యయనంలో యూకేకి 136వ స్థానం లభించింది. 1జీబీ డేటాకు ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లుగా ఉంది. ఇక జింబాబ్వేలో 1జీబీ మొబైల్ డేటా కావాలంటే ప్రపంచంలోనే అత్యధికంగా 75.20 డాలర్లు వదుల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక  డౌటా చౌకైన టాప్-5 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కిర్గిజిస్థాన్, కజకిస్థాన్, ఉక్రెయిన్, రువాండాలు టాప్-5లో స్థానం సంపాదించుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments