ఐఆర్సీటీసీతో చేతులు కలిపిన స్విగ్గీ.. ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా సేవలు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (18:54 IST)
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో భాగస్వామ్యం చేయడం ద్వారా భారతీయ రైల్వేలతో చేతులు కలుపుతోంది. 
 
ఐఆర్సీటీసీ ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా రైలు ప్రయాణీకులకు ప్రీ-ఆర్డర్ చేసిన భోజన డెలివరీ సేవలను అందించడమే లక్ష్యం. ఐఆర్సీటీసీ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అధికారిక ఫైలింగ్ ద్వారా ప్రకటించబడింది. ఈ సహకారం బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సులభతరం చేయబడుతుంది.  
 
తొలిదశలో బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంతో సహా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. "బండల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్) ద్వారా ఈ-కేటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు" అని ఐఆర్సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments