Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాటిఫై టెక్నాలజీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:16 IST)
స్పాటిఫై టెక్నాలజీ ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అక్టోబర్‌లో సంస్థకు చెందిన గిమ్ లెట్ మీడియా అండ్ పోడ్ కాస్ట్ స్టూడియోకు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈసారి మరికొంత మందిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసిందని సమాచారం. 
 
స్పాటిఫై 9,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో ఎంతమిదిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి వుంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్పాటిఫై సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు. 
 
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో  6 శాతానికి సమానం. అమేజాన్ మెటా, మైక్రోసాఫ్ట్ వంట కంపెనీలు  కొత్త రిక్రూట్‌‌మెంట్లు నిలిపేశాయి. 
 
భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments