స్పాటిఫై టెక్నాలజీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:16 IST)
స్పాటిఫై టెక్నాలజీ ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అక్టోబర్‌లో సంస్థకు చెందిన గిమ్ లెట్ మీడియా అండ్ పోడ్ కాస్ట్ స్టూడియోకు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈసారి మరికొంత మందిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసిందని సమాచారం. 
 
స్పాటిఫై 9,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో ఎంతమిదిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి వుంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్పాటిఫై సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు. 
 
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో  6 శాతానికి సమానం. అమేజాన్ మెటా, మైక్రోసాఫ్ట్ వంట కంపెనీలు  కొత్త రిక్రూట్‌‌మెంట్లు నిలిపేశాయి. 
 
భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments