స్మార్ట్ ఫోన్లు ఉపయోగించారో.. జ్ఞాపకశక్తి అవుట్..

అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లాభాలున్నా.. ఆరోగ్యపరంగా నష్టాలు తప్పవని ఇప్పటికే పలు పరిశోధనలు హెచ్చరించాయి. తాజాగా స్మార్ట్ ఫోన్లను అధికంగా ఉపయోగించే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని మ్యాక్స్‌కోంబ్స్ బిజినెస్‌ స్కూల్‌ నిర్

Webdunia
బుధవారం, 19 జులై 2017 (09:11 IST)
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లాభాలున్నా.. ఆరోగ్యపరంగా నష్టాలు తప్పవని ఇప్పటికే పలు పరిశోధనలు హెచ్చరించాయి. తాజాగా స్మార్ట్ ఫోన్లను అధికంగా ఉపయోగించే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని మ్యాక్స్‌కోంబ్స్ బిజినెస్‌ స్కూల్‌ నిర్వహించిన పరిశోధనలో తెలిపింది. 800 మందిపై జరిగిన ఈ పరిశోధనలో ఒక గ్రూప్ వారి సెల్‌ఫోన్‌లను వారి దగ్గరిగా ఉంచకుండా పక్క రూమ్‌లో ఉంచారు. 
 
రెండో గ్రూపులోని వారి సెల్ ఫోన్లను టేబుల్‌పైన ఉంచారు. ఇక మూడు గ్రూపుల్లో ఉన్నవారి సెల్ ఫోన్లను వారి జేబుల్లో లేక బ్యాగుల్లో ఉంచారు. వీరిపై జరిపిన పరిశోధనలో పక్క గదిలో ఫోన్లను భద్రపరిచిన వారు, టేబుళ్లపై ఫోన్లను పెట్టుకున్న వారికంటే బాగా ఫలితాలు సాధించినట్లు వెల్లడి అయ్యింది. ఇంకా సెల్ ఫోన్లను తరచూ ఉపయోగించే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతూ వచ్చిందని.. సెల్ ఫోన్‌కు దూరంగా ఉన్నవారే మంచి ఫలితాలను రాబట్టారని వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments