Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాకు షాక్ ఇచ్చిన శామ్‌సంగ్: మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ బాటలో..?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (13:11 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకరపోరు కొనసాగిస్తోంది. దీనిపై ప్రపంచ దేశాలు రష్యాపై ఫైర్ అవుతున్నాయి. ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా రష్యాకు షాకిస్తున్నాయి. 
 
రష్యాకు తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఆపిల్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు రష్యా దేశంలో తమ అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 
 
తాజాగా శామ్‌సంగ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఉక్రెయిన్‌పై మానవతా దృక్పధంతో కంపెనీ 6 మిలియన్ల డాలర్ల విరాళం ప్రకటించింది.
 
కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్‌ కంపెనీ రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తోంది. అలాగే యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments