Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 19న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+ లాంచ్

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ శామ్‌సంగ్ ఈనెల 19వ తేదీన తన న్యూ ప్రాడెక్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమీ కూడా తన కొ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (17:22 IST)
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ శామ్‌సంగ్ ఈనెల 19వ తేదీన తన న్యూ ప్రాడెక్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమీ కూడా తన కొత్త మోడల్‌ను అదే రోజున ఆవిష్కరించనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. సౌత్ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఈ యేడాది మార్చిలో ఎస్8, ఎస్8+లను ప్రవేశపెట్టింది. భారత్‌ మార్కెట్‌లోకి మాత్రం ఈనెల 19వ తేదీన ప్రవేశపెట్టనుంది. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లను పరిశీలిస్తే... ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, ఎస్8+లో 6.2 అంగుళాల స్క్రీన్ కలిగివుంటుంది. అలాగే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో పాటు... శామ్‌సంగ్ బిక్స్‌బే, బయోమెట్రిక్ టెక్నాలజీస్, శామ్‌సంగ్ డీఈఎక్స్, 3500ఎంఏహెస్ బ్యాటరీ, క్వాల్కమ్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ, ముందు, వెనుక భాగాల్లో 12 మెగా పిక్సెల్ కెమెరా విత్ డ్యుయల్ పిక్సెల్ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో ఎస్8 ధర రూ.46,753, ఎస్8+ ధర రూ.54,545. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments