Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌మీ నోట్7కు పోటీగా.. శామ్‌సంగ్ నుండి గెలాక్సీ ఎ20

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:44 IST)
చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ రెడ్‌మీ నోట్7 మరియు రియల్‌మీ యూ1లకు పోటీగా శామ్‌సంగ్ ప్రవేశపెట్టిన గెలాక్సీ ఎ20 శుక్రవారంనాడు భారత్‌లో విడుదలైంది. వచ్చే వారం నుండి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కాగా... 3జీబీ ర్యామ్+32 జీబీ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభించే ఈ ఫోన్‌ ధర రూ.12,490గా ఉంది. 
 
ఇక స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే..
 
డిస్‌ప్లే : 6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, వాటర్‌ డ్రాప్ నాచ్, ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే డిజైన్, 
ప్రాసెసర్ : ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ఎస్ఓసీ
ర్యామ్ : 3జీబీ ర్యామ్, 
ఇంటర్నల్ స్టోరేజీ : 32 జీబీ ఆన్‌బోర్డు స్టోరేజీ, 
ఎక్స్‌టర్నల్ స్టోరేజీ : 512జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
బ్యాటరీ : 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 
కెమెరాలు : 13 ఎంపీ + 5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉండగా,
 
వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments