Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై గుడ్ న్యూస్: మార్చి 29న రిలీజ్‌కు సన్నాహాలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై ఓ శుభవార్త. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌7తో భంగపడ్డ సంస్థ ఎస్‌8 చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. వినూత్నంగా ఉండేలా

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (10:36 IST)
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై ఓ శుభవార్త. మార్చి 29న దీన్ని విడుదల చేసేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌7తో భంగపడ్డ సంస్థ ఎస్‌8 చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. వినూత్నంగా ఉండేలా ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. 
 
18:9 రేషియోతో ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే కొత్త అనుభూతినిస్తుంది. ఈ మొబైల్‌లో ర్యామ్ 5జీబీ, అంతర్గత మెమరీ 128 జీబీ ఉండబోతోంది. నూగట్ వర్షన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో 6.2 అంగుళాలతో టచ్ స్క్రీన్ తెరపైకి రానుంది. 
 
వెనుక కెమెరా 16 మెగా ఫిక్సెల్‌, బ్యాటరీ 3000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వెల్వెట్‌ను పోలిన అమేథిస్ట్ రంగులో ఎస్ 8ను కూడా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 3డీ టెక్నాలజీతో గెలాక్సీ ఎస్ 8 ఫోన్ మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments