Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 నుంచి చార్జర్ లేని మొబైల్స్ విక్రయం...

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (10:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ విప్లవం సాగుతోంది. ఫలితంగా ప్రతి స్మార్ట్ ఫోనుకూ ఓ మొబైల్ ఛార్జర్ తప్పుకుండా ఉంటోంది. అయితే, వచ్చే యేడాది నుంచి చార్జర్ లేని మొబైల్ ఫోన్లు విక్రయించాలని పలు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఈ దశగా అడుగులు వేస్తున్నాయి. 
 
ముందుగా యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీ వచ్చే యేడాది నుంచి విక్రయించే ఫోను బాక్సులో మొబైల్ చార్జర్‌తో పాటు.. ఇయర్ పాడ్స్‌ను విక్రయించబోదు. అయితే, మొబైల్ చార్జింగ్ కేబుల్ మాత్రం ఫోనుతో పాటు ఇవ్వనుంది. 
 
ఇకపోతే, సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కూడా ఇదే తరహాలో ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే.. దేశంలో అనేక మంది వద్ద మొబైల్ చార్జర్లు ఉన్నాయనీ, అందువల్ల వీటిని బంద్ చేయాలని భావిస్తోంది. తద్వారా మొబైల్ తయారీ ధరను కూడా అదుపు చేయవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments