Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయి

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:36 IST)
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ ''ఓరియో గో''తో పనిచేసే సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌న్లను లైఫ్ బ్రాండ్ల కింద విడుదల చేయనున్నట్లు జియో కంపెన వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే తైవాన్‌కు చెందిన చిప్ మేకర్ మీడియా టెక్, గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖాతాదారులను కాపాడుకునేందుకు ఇతర టెల్కోలు కూడా చౌక ధరలో 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. అందుకే డెడ్లీ చిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనును మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments