Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయి

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:36 IST)
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోనుతో దిగ్గజ టెలికాం కంపెనీలకు షాకిచ్చిన జియో ప్రస్తుతం చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ ''ఓరియో గో''తో పనిచేసే సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌న్లను లైఫ్ బ్రాండ్ల కింద విడుదల చేయనున్నట్లు జియో కంపెన వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే తైవాన్‌కు చెందిన చిప్ మేకర్ మీడియా టెక్, గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖాతాదారులను కాపాడుకునేందుకు ఇతర టెల్కోలు కూడా చౌక ధరలో 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. అందుకే డెడ్లీ చిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనును మార్కెట్లోకి తీసుకురావాలని జియో నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments