Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో మరో బెస్ట్ ఆఫర్.. బై వన్ గెట్ వన్

రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (13:12 IST)
రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంది. వీరికి యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇదేం కొత్త ఆఫర్ అనుకుంటున్నారా. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన యూజర్లు 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ప్యాక్‌తో లభించే డేటాతో పాటు 201 రూపాయల విలువ చేసే 5జీబీ అదనపు డేటా లభిస్తుంది. 
 
అలాగే, 499 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే, 301 రూపాయల ఖరీదైన 10జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అయితే మార్చి 31 2017 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదనపు లాభాలు వర్తిస్తాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments