Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:29 IST)
Redmi 9 Power
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ9 పవర్ మొబైల్ భారత్‌లో గురువారం విడుదలైంది. శాంసగ్ గెలాక్సి ఎం11, వీవో వై20, ఒప్పో ఏ53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకువచ్చింది. రెడ్ మీ 9 పవర్ 4జీబీ రామ్ ప్లస్ 64 ధర రూ.10,999 కాగా, 4జీబీ రామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. 
 
మొత్తం నాలుగు కలర్లలో ఈ మొబైల్ ఉండనుంది. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫెర్రీ రెడ్, మైటీ బ్లాక్ దీనిని కలర్లలో అమ్మకానికి ఉంచారు. అమేజాన్, ఎంఐ వెబ్‌సైట్లలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ నిర్వహించనున్నారు.
 
స్పెసిఫికేషన్లు.. 
ఈ ఫోన్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమరా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI12 ఆపరేటింగ్ సిస్టెమ్‌ను కలిగి ఉంటుంది. 6.53 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments