Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:29 IST)
Redmi 9 Power
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ9 పవర్ మొబైల్ భారత్‌లో గురువారం విడుదలైంది. శాంసగ్ గెలాక్సి ఎం11, వీవో వై20, ఒప్పో ఏ53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకువచ్చింది. రెడ్ మీ 9 పవర్ 4జీబీ రామ్ ప్లస్ 64 ధర రూ.10,999 కాగా, 4జీబీ రామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. 
 
మొత్తం నాలుగు కలర్లలో ఈ మొబైల్ ఉండనుంది. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫెర్రీ రెడ్, మైటీ బ్లాక్ దీనిని కలర్లలో అమ్మకానికి ఉంచారు. అమేజాన్, ఎంఐ వెబ్‌సైట్లలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ నిర్వహించనున్నారు.
 
స్పెసిఫికేషన్లు.. 
ఈ ఫోన్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమరా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI12 ఆపరేటింగ్ సిస్టెమ్‌ను కలిగి ఉంటుంది. 6.53 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments