Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ మీ యూజర్లకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (11:49 IST)
రియల్ మీ యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా అతి త్వరలోనే 300 నుంచి 500 రియల్‌మి స్మార్ట్ స్టోర్స్‌తోపాటు ప్రీమియం సర్వీస్ సెంటర్లు, ఫ్లాగ్‌షిప్ స్టోర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు రియల్ మి తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో 2020 సంవత్సరానికి గాను రియల్‌మి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.
 
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ఆ కంపెనీ ఆ మార్కెట్‌లో 27 శాతం వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే దేశంలోని యూజర్లకు, అందులోనూ ఆఫ్‌లైన్ మాధ్యమంలో మరింత చేరువ అయ్యేందుకు ఆ స్టోర్స్ ను ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది.
 
ఇక త్వరలో గుజరాత్‌లో రియల్‌మికి చెందిన మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం కానుంది. మొత్తం 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ స్టోర్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో రియల్‌మికి చెందిన టీవీలు, ఆడియో ఉత్పత్తులు, వియరబుల్స్, ఫోన్లు తదితర అన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. 
 
వినియోగదారులు రియల్‌మి స్టోర్స్‌లో ఉండే ఉత్పత్తులను అనుభూతి చెందవచ్చు. వాటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం సర్వీస్ సెంటర్ల ద్వారా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందుతాయని సంస్థ ఏ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments