Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీపై నిషేధం.. నేటి నుంచే భారత్‌లో పబ్‌జీకి మంగళం

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (10:03 IST)
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ అయిన భారత్‌లో పబ్ జి గేమ్‌ను నిషేధించారు. పబ్‌జితో పాటు చైనాకు చెందిన 100 యాప్‌లను సర్కారు గతంలో నిషేధించింది. జూన్ నెలలో టిక్ టాక్‌తో పాటు ఇతర చైనా యాప్‌లను భారత్ నిషేధించింది. భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే అనువర్తనాలను ఐటీ మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. 
 
సైబర్ సెక్యూరిటీ సమస్యలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పబ్ జి గేమ్‌ను అక్టోబరు 30 వతేదీ నుంచి దేశంలో నిలిపివేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. పాపులర్ పబ్ జి గేమ్ పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుందని దాన్ని నిషేధించారు. ఈ గేమ్ వల్ల పిల్లల చదువులకు తీవ్ర ఆటంకంగా మారింది. దీనివల్ల గతంలో కొందరు పిల్లలు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. పబ్‌జీ గేమ్‌పై నేటి నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments