Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నిద్రపోతూ గేమ్ ఆడొచ్చు.. అదరగొడుతున్న పొక్‌మన్ స్లీప్..

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:40 IST)
అవును.. ఇకపై నిద్రపోతూ గేమ్ ఆడవచ్చునని ఆన్‌లైన్ గేమ్ సంస్థ పొక్‌మన్ స్లీప్ వెల్లడించింది. గత 2016వ సంవత్సరం పొక్‌మన్ గేమ్ ప్రారంభమైంది. ఈ గేమ్‌‌కు నెటిజన్ల మధ్య యమాక్రేజ్ వుంది.


ఈ గేమ్ ఆడుతూ కాలాన్ని గడిపేవారి సంఖ్య భారీగా పెరిగిపోతూవుంది. ఈ నేపథ్యంలో పొక్‌మన్ గేమ్‌లో కొత్త యాప్ గేమ్‌ను సదరు సంస్థ పరిచయం చేసింది. పొక్‌మన్ స్లీప్ అనే కొత్త గేమ్‌ను ప్రవేశపెట్టింది. 
 
ఈ ఆన్‌లైన్ గేమ్ ఈ గేమ్ ఆడేవారి నిద్రించే పద్ధతిని అనుసరిస్తుంది. ఇంకా ప్లేయర్స్ నిద్రించే సమయాన్ని పోల్చి.. పొక్‌మన్‌లను సేకరించడం ద్వారా.. పొక్‌మన్‌ల సంఖ్య పెరిగేలా చేస్తుంది. 
 
అంతేగాకుండా ఆన్ లైన్ గేమ్ ఆడి నిద్రను పోగొట్టుకుంటున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో.. పొక్‌మన్ సంస్థ ఈ కొత్త గేమ్‌ను పరిశీలిస్తుంది. ఈ గేమ్ ద్వారా ఆన్‌లైన్ గేమ్ ప్రియులకు మంచి నిద్ర ఆవశ్యకతను ఈ గేమ్ తెలియచేస్తుంది.

ఇలా పొక్‌మన్ స్లీప్.. ఆన్‌లైన్ గేమ్ ప్రియుల ఆరోగ్యాన్ని కాపాడుతోందని సదరు సంస్థ ప్రకటించింది. ఈ గేమ్ 2020లో ఆన్‌లైన్‌లోకి వస్తుందని పొక్‌మన్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments