ఫేక్ న్యూస్‌ను షేర్ చేసిది... యువత కానే కాదు.. అంతా వృద్ధులే

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (12:03 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్ షేర్ చేసేది యువత కానేకాదని.. 65ఏళ్లకు పైబడిన వృద్ధులేనని తేలింది. లైంగిక విషయాలు, విద్యా సంబంధ విషయాలను ఫేస్‌బుక్‌లో తప్పుగా నమోదు చేసుకున్న వారిలో యువతే అధికమని అందరూ అనుకుంటారు. కానీ తాజా అధ్యయనంలో వృద్ధులే ఫేక్ న్యూస్‌కు కారణమని తేల్చారు. 
 
ఈ మేరకు న్యూయార్క్ వర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ  నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వివిధ రకాల వయస్సున్న మొత్తం 3500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన శాస్త్రవేత్తలు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్లు కనుగొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం