Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ న్యూస్‌ను షేర్ చేసిది... యువత కానే కాదు.. అంతా వృద్ధులే

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (12:03 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్ షేర్ చేసేది యువత కానేకాదని.. 65ఏళ్లకు పైబడిన వృద్ధులేనని తేలింది. లైంగిక విషయాలు, విద్యా సంబంధ విషయాలను ఫేస్‌బుక్‌లో తప్పుగా నమోదు చేసుకున్న వారిలో యువతే అధికమని అందరూ అనుకుంటారు. కానీ తాజా అధ్యయనంలో వృద్ధులే ఫేక్ న్యూస్‌కు కారణమని తేల్చారు. 
 
ఈ మేరకు న్యూయార్క్ వర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ  నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వివిధ రకాల వయస్సున్న మొత్తం 3500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన శాస్త్రవేత్తలు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్లు కనుగొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం