Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ న్యూస్‌ను షేర్ చేసిది... యువత కానే కాదు.. అంతా వృద్ధులే

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (12:03 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్ షేర్ చేసేది యువత కానేకాదని.. 65ఏళ్లకు పైబడిన వృద్ధులేనని తేలింది. లైంగిక విషయాలు, విద్యా సంబంధ విషయాలను ఫేస్‌బుక్‌లో తప్పుగా నమోదు చేసుకున్న వారిలో యువతే అధికమని అందరూ అనుకుంటారు. కానీ తాజా అధ్యయనంలో వృద్ధులే ఫేక్ న్యూస్‌కు కారణమని తేల్చారు. 
 
ఈ మేరకు న్యూయార్క్ వర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ  నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వివిధ రకాల వయస్సున్న మొత్తం 3500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన శాస్త్రవేత్తలు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్లు కనుగొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం