Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు... 34 లక్షల డేటా లీక్?

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:36 IST)
పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు. దీంతో 34 లక్షల డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పేటీఎం యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండిస్తుంది. 
 
పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ఫ్లాట్పాం పేటీఎం మాల్‌కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీకైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 2020లో పేటీఎం మాల్‌ హ్యాకింగ్‌కు గురైన సమయంలోనే ఈ డేటా లీకైనట్టు సమాచారం. 
 
దీంతో 34 లక్షల మంది మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు సమాచారం. తమ డేటా లీక్ అయిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫైర్ ఫాక్స్ మానిటర్‌ ఓ లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
మరోవైపు, ఈ డేటా లీకైనట్టు వచ్చిన వార్తలను మాల్ గతంలోనూ, ఇపుడు కూడా ఖండించింది. ''మా యూజర్ల డేటా పూర్తి సురక్షితంగా ఉంది. 2020లో డేటా లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు. అసంబద్ధమైనవి" అంటూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments