Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు... 34 లక్షల డేటా లీక్?

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:36 IST)
పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు. దీంతో 34 లక్షల డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పేటీఎం యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండిస్తుంది. 
 
పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ఫ్లాట్పాం పేటీఎం మాల్‌కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీకైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 2020లో పేటీఎం మాల్‌ హ్యాకింగ్‌కు గురైన సమయంలోనే ఈ డేటా లీకైనట్టు సమాచారం. 
 
దీంతో 34 లక్షల మంది మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు సమాచారం. తమ డేటా లీక్ అయిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫైర్ ఫాక్స్ మానిటర్‌ ఓ లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
మరోవైపు, ఈ డేటా లీకైనట్టు వచ్చిన వార్తలను మాల్ గతంలోనూ, ఇపుడు కూడా ఖండించింది. ''మా యూజర్ల డేటా పూర్తి సురక్షితంగా ఉంది. 2020లో డేటా లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు. అసంబద్ధమైనవి" అంటూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments