Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (16:47 IST)
Oppo
స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఒప్పో సోమవారం ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. amzn.to/3kUo9ae లింక్‌ ద్వారా అమెజాన్‌లో ఫోన్లను ముందుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

ప్రీ ఆర్డర్లపై హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంకులు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. క్వాడ్‌ రియర్‌ కెమెరాలు, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేలతో రూపొందించిన F19 ప్రొ + 5G, F19 ప్రొ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
 
8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ ధర రూ.21,490 కాగా, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.23,490గా నిర్ణయించారు. అలాగే 8GB ర్యామ్‌+128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ + ఫోన్‌ ధర రూ.25,990గా ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments