Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుంచి మొబైల్ మార్కెట్‌లోకి వన్ ప్లస్ 5జీ ఫోన్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (16:43 IST)
మొబైల్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. జూలై ఒకటో తేదీ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోనును అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ 8జీ ర్యామ్, 128 జీపీ స్టోరేజ్ వేరియంట్, 12జీ ర్యామ్, 256 జీవీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి జూలై ఒకటో తేదీ నుంచి విడుదలకానుంది. ఈ ఫోన్ విక్రయాలు జూలై 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు వేరియంట్లలో తయారు చేశారు. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.28,999, రూ.33,999గా నిర్ణయించినట్టు సమాచారం. 
 
అయితే, ఈ ధరల వివరాలను వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. ఇతర ఫోన్లను కొనుగోలు చేసినట్టుగానే వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఈకామర్స్ సైట్లలో బుక్ చేసుకోవాల్సివుంది. ఈ ఫోనును షాడో గ్రే, జేడ్ ఫాగ్ వంటి రంగుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల మఫ్తీ పోలీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments