Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుంచి మొబైల్ మార్కెట్‌లోకి వన్ ప్లస్ 5జీ ఫోన్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (16:43 IST)
మొబైల్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. జూలై ఒకటో తేదీ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోనును అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ 8జీ ర్యామ్, 128 జీపీ స్టోరేజ్ వేరియంట్, 12జీ ర్యామ్, 256 జీవీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి జూలై ఒకటో తేదీ నుంచి విడుదలకానుంది. ఈ ఫోన్ విక్రయాలు జూలై 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు వేరియంట్లలో తయారు చేశారు. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.28,999, రూ.33,999గా నిర్ణయించినట్టు సమాచారం. 
 
అయితే, ఈ ధరల వివరాలను వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. ఇతర ఫోన్లను కొనుగోలు చేసినట్టుగానే వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఈకామర్స్ సైట్లలో బుక్ చేసుకోవాల్సివుంది. ఈ ఫోనును షాడో గ్రే, జేడ్ ఫాగ్ వంటి రంగుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments