Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ టెక్నాలజీతో నోకియా ఎక్స్200 5G - ఫీచర్స్ ఇవే

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (15:17 IST)
Nokia
నోకియా కంపెనీ ఎక్స్200 5G అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్లతో తక్కువ ధరలు విడుదల కాబోతోంది. దీనిని అతిశక్తివంతమైన 5.3-అంగుళాల డిస్‌ప్లేతో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సూపర్ ఫాస్ట్ 5G టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీనివల్ల స్పీడ్ 5జి సేవలను పొందవచ్చు. 
 
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 720×1980 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు అద్భుతమైన పిక్చర్ అనుభూతి నందించేందుకు కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్ ఫీచర్స్ కూడా నోకియా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా అందిస్తోంది.  
 
నోకియా ఎక్స్200 5G ఫీచర్స్
నోకియా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌లో జంబో బ్యాటరీని తీసుకురాబోతోంది. 
7600mAh బ్యాటరీ
అలాగే 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తోంది.   
55 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. 
రివర్స్ చార్జింగ్ సెటప్‌ను కూడా అందిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments