Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టే ఫీచర్స్‌తో నోకియా నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:17 IST)
Nokia
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తోన్న నోకియా సంస్థ అదరగొట్టే ఫీచర్స్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో నోకియా ఎక్స్ 20, నోకియా ఎక్స్ 10 సిరీస్‌లో ఏకంగా ఆరు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది. 
 
5జీ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను జోడించిన ఈ ఫోన్‌లు వచ్చే నెలలో భారత్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో మొత్తం ఒక్కో సిరీస్‌లో మూడు రకాల ఫోన్‌ల చొప్పున నోకియా తీసుకొచ్చింది.
 
నోకియా ఎక్స్ 20 సిరీస్‌లో 8/128, 6/128 జీబీ, నోకియా ఎక్స్ 10లో 6/128 జీబీ, 6/64 జీబీ, 4/128 జీబీ వేరియంట్‌లలో ఫోన్‌లు ఉన్నాయి. ర్యామ్‌, స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా వాటి ధరలను నిర్ణయించారు. 
 
అన్ని ఫోన్‌లకు 6.6 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11, 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్‌, 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, 64+5+2+2 మెగా క్వాడ్ కెమెరా, 4,470 ఎంహచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments