Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్-బీఎస్ఎన్ఎల్‌లో కలిసి నోకియా సూపర్ ప్లాన్.. 5జీ కనెక్టివిటీకి సన్నాహాలు

ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్‌ను మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా దేశీయ టెలికామ్ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 5జీ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (13:57 IST)
ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్‌ను మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా దేశీయ టెలికామ్ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చే యోచనలో నోకియా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంఓయూపై నోకియా సంతకం కూడా చేసింది. 
 
5జీ కనెక్టివిటీ లాంఛింగ్‌పై నోకియా భారత మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ స్పందిస్తూ.. ప్రస్తుతం 5జీ కనెక్టివిటీకి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్‌లో సన్నాహక దశలో ఉన్నామన్నారు. ఇందుకోసం బెంగళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్లో ఓ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
భారత్‌లో 5జీ ప్రాధాన్యత.. వాటాదారుల అవసరాల రీత్యా ఈ సెంటర్‌ను ఉపయోగపడుతుందని సంజయ్ తెలిపారు. దేశంలో ఈ కొత్త టెక్నాలజీని త్వరగా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, 2022 కల్లా ఇది జరగవచ్చునని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments