Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఐఆర్: తొలగించిన పోలీసులు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:18 IST)
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను యూపీలోని వారణాసి పోలీసులు తొలగించారు. ప్రధాని మోదీని కించపరిచేట్టుగా ఉన్న ఓ వీడియో రూపకల్పనలో వీరి ప్రమేయం ఉందన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. సుందర్ పిచాయ్‌తో పాటు గూగుల్‌కి చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నప్పటికీ.. చివరకు అసలు విషయం తెలిసి.. నాలుక్కరుచుకున్నారు. 
 
ఈ వీడియో మొదట వాట్సాప్ గ్రూప్‌లో, ఆ తరువాత యూ ట్యూబ్ లో సర్క్యులేట్ అయిందని, దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయని, వారణాసి లోని ఓ వ్యక్తి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆ వెంటనే తన మొబైల్ ఫోన్‌కు ఎనిమిదిన్నర వేల బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. సుందర్ పిచాయ్ సహా సంజయ్ కుమార్ గుప్తా తదితరుల పేర్లు ఈ ఎఫ్‌ఐ‌ఆర్‌లో ఉన్నాయి.
 
దీనిపై గూగుల్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో సాంగ్‌ను ఘాజీపూర్ లోని మ్యుజిషియన్లు రూపొందించారని, వారితో బాటు రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ లేబెల్ కంపెనీ నిర్వాహకులకు కూడా ఈ కేసుతో ప్రమేయమున్నట్టు పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments