రిలయన్స్ నుంచి జియో బిజినెస్.. రూ.వెయ్యితోనే సేవలు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (14:01 IST)
Jio
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో మంగళవారం జియో బిజినెస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో తాజా కొత్త సర్వీసుల ద్వారా 5 కోట్ల మంది కస్టమర్లను పొందాలని భావిస్తోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా వ్యాపార సంస్థలు లక్ష్యంగా కంపెనీ ఈ సేవలు ఆవిష్కరించింది.
 
జియో వీటికి మూడు రకాల సేవలు అందుబాటులో ఉంచనుంది. వాయిస్ అండ్ డేటా సర్వీసులతో కూడిన ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ ఫైబర్ కనెక్టివిటీ, డిజిటల్ సొల్యూషన్స్, డిజిటల్ సొల్యూషన్స్ అందించే డివైజెస్ అనేవి మూడు రకాల సేవలు. 
 
అదేసమయంలో కంపెనీ జియో బిజినెస్ సర్వీసుల కింద ఏడు టారిఫ్ ప్లాన్లు కూడా లాంచ్ చేసింది. ప్రస్తుతం సూక్ష్మ స్థూల మధ్య తరహా సంస్థలు కనెక్టివిటీ, ప్రొడక్టివిటీ, ఆటోమేషన్ టూల్స్ కోసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఖర్చు చేస్తున్నాయని జియో తెలిపింది. అయితే తాము నెలకు రూ.1,000తోనే సర్వీసులు అందిస్తామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments