Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులపై వేటు వేయనున్న మైక్రోసాఫ్ట్?

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (10:18 IST)
మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2,20,000 మందికి పైగా ఉద్యోగులను కలిగిన మైక్రోసాఫ్ట్ గతేడాది రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. చివరి త్రైమాసికం ఆదాయాన్ని వెల్లడించడానికి వారం రోజుల ముందు మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది. 
 
ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులకు నేటి నుంచే లేఆఫ్‌లు ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మైక్రోసాఫ్ట్ కొట్టిపారేసింది. కఠిన ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments