Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.999లకే 4జీ స్మార్ట్ ఫోన్.. మైక్రోమ్యాక్స్ సరికొత్త స్కీమ్..

మైక్రోమ్యాక్స్ రూ.999కే స్మార్ట్ ఫోన్ లభించేలా సరికొత్త స్కీమ్‌ను ప్రకటించింది. తాము విడుదల చేసిన ''భారత్ 2 అల్ట్రా'' ఫోన్ ధర రూ. 2,899 కాగా, దీన్ని వాడి రూ. 1,900 రీఫండ్ పొందవచ్చని మైక్రోమ్యాక్స్ పేర

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (08:40 IST)
మైక్రోమ్యాక్స్ రూ.999కే స్మార్ట్ ఫోన్ లభించేలా సరికొత్త స్కీమ్‌ను ప్రకటించింది. తాము విడుదల చేసిన ''భారత్ 2 అల్ట్రా'' ఫోన్ ధర రూ. 2,899 కాగా, దీన్ని వాడి రూ. 1,900 రీఫండ్ పొందవచ్చని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. ఇందుకోసం కస్టమర్లు వోడాఫోన్ సిమ్‌ను వాడాల్సి వుంటుందని తెలిపింది. 
 
తొలి ఏడాదిన్నర తరువాత రూ.900, ఆపై మరో ఏడాదిన్నర తరువాత రూ. 1000 క్యాష్ బ్యాక్ అవుతుందని, దీంతో రూ. 2,899కి కొన్న ఫోన్ రూ. 999కే వచ్చినట్టు అవుతుందని సంస్థ వెల్లడించింది. ఈ సౌకర్యం పొందడానికి ప్రతినెలా కనీసం రూ. 150తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. 
 
ఇక భారత్ 2 అల్ట్రా ఫీచర్ల సంగతికి వస్తే... 
ఇందులో 4జీబీ మెమరీ,
512 జీబీ మెమరీ, 
512 ఎంబీ ర్యామ్ 
4 అంగుళాల టచ్ స్క్రీన్ 
1,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
ఆండ్రాయిడ్‌ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తదితర సదుపాయాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments