మైక్రోమ్యాక్స్ గుడ్ న్యూస్: జూలై 30వ తేదీన 12 గంటలకు..?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (22:03 IST)
Micromax
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోమ్యాక్స్ సంస్థ పేర్కొంది. 
 
భారత మార్కెట్‌లో జూలై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీతోపాటు డ్యూయల్ రియర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. 
 
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కస్టమర్స్ కొనుగోలు చేయవచ్చునని కంపెనీ వెల్లడించింది. మైక్రోమాక్స్ ఇన్ 2బీ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. మైక్రోమాక్స్ ఇన్ 2బీలో వెనుక-మౌంటెడ్ వేలిముద్ర స్కానర్‌ను కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments