Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ ఏ3 మొబైల్ ఫోన్ వచ్చేస్తోంది.. అమేజాన్‌లో 21 నుంచి?

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (16:45 IST)
భారతదేశ మొబైల్ రంగంలో జియోమీ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. తాజాగా షావోమీ సంస్థ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. జియోమీఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాకు రాబోతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎంఐ ఏ1, ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. 
 
త్వరలో ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎంఐ ఏ3 భారత్‌లో ఆగస్ట్ 23వ తేదీన రిలీజ్ కావచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో స్పెయిన్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
 
జియోమీ ఏ3 ప్రత్యేకతలు:
* 6.1 ఇంచ్‌ల అమొలెడ్ డిస్‌ప్లే,
* 4జీబీ, 6జీబీ ర్యామ్,
* 64జీబీ, 128జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ
* స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్
 
* 8 వాట్ ఛార్జర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
* 48+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ
 
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది
* కలర్స్: బ్లూ, వైట్, గ్రే
 
ధర:
4జీబీ+64జీబీ- సుమారు రూ.19,300
6జీబీ+128జీబీ-సుమారు రూ.21,600

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments